IRCTC: కేరళ అందాల కోసం తక్కువ ధరలో ప్రత్యేక ప్యాకేజీ .. కేరళ ప్రకృతి అందాలు చూసెయ్యండి..

IRCTC: కేరళ అందాల కోసం తక్కువ  ధరలో  ప్రత్యేక ప్యాకేజీ .. కేరళ ప్రకృతి అందాలు చూసెయ్యండి..

‘Kerala Hills and Waters’ పేరుతో IRCTC ఈ కొత్త టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి కేరళకు ఈ Tour package ఉంటుంది. 5 nights and 6 Days పాటు ఈ టూర్‌ ఉండనుంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగా మున్నార్‌, Aleppi తో పాటు పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలు కవర్‌ అవుతాయి. Secundrabad రైల్వే స్టేషన్‌ నుంచి ఈ Tour ప్రారంభమవుతుంది. ఇంతకీ ‘Kerala Hills and Waters’ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రదేశాలు చూడొచ్చు అనేది యిక్కడ తెలుసుకుందాం ..

ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో కేరళ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు అనడంలో సందేహం లేదు. మరి మీరు కూడా కేరళ సందర్శించాలనుకుంటున్నారా.? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీ కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తుంది.

‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ కొత్త టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి కేరళకు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ టూర్ ఉండనుంది. టూర్‌ ప్యాకేజీలో భాగంగా మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రకృతి రమణీయ ప్రాంతాలు కవర్‌ అవుతాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ టూర్‌ కోసం. ఇంతకీ ‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌’ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? ఇలాంటి పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం 5 రాత్రులు, 6 రోజులపాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీ నంబర్‌ 21వ తేదీన అందుబాటులో ఉండనుంది. టూర్‌లో భాగంగా మొదటి రోజు అంటే నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేసి.. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్‌ వెళ్తార. అనంతరం అక్కడ హోటల్‌లోకి చెక్ ఇన్ అయిన తర్వాత.. సాయంత్రం మున్నార్ పట్ణణాన్ని వీక్షిస్తారు. రాత్రి బస మున్నార్‌లోనే ఉంటుంది.

Flash...   Lesson Plan For Class 3 English in new pattern 2022-23

4వ రోజు హోటళ్లలో టిఫిన్ చేసి అలెప్పీకి వెళ్లండి. హోటల్‌లో చెక్-ఇన్ చేసిన తర్వాత బ్యాక్ వాటర్ సందర్శన ఉంటుంది. రాత్రిపూట అలెప్పీలో బస చేస్తారు. 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యాక ఎర్నాకులం వస్తారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం 11.20 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు అంటే 6వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ విషయానికొస్తే.. సింగిల్ షేరింగ్ రూ. 33,480, డబుల్ షేరింగ్ రూ. 19,370గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ విషయానికి వస్తే రూ. 15,580. ఇవి కంఫర్ట్ క్లాస్ 3A టికిల్ యొక్క వివరాలు. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్ రూ. 30,770గా నిర్ణయించారు. 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ధరలు ఉన్నాయి.

పూర్తి వివరాలు మరియు ప్యాకేజీ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.