ఈ రోజు 102 కరోనా positive కేసులు.

CARONA-NEW
ఏపీని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా 74 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. ఇతర కేసులు 28 ఉన్నాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3118కు చేరాయి. మరో 34 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 885కు చేరింది.

Flash...   ఏది కరోనా ? ఏది సీజనల్ ? తెలుసుకోండి