ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.26వేలకు పెంపు! త్వరలోనే నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.26వేలకు పెంపు! త్వరలోనే నోటిఫికేషన్ విడుదల..

సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అభ్యర్ధనలు చేస్తున్నారు రు. వీటిలో ముఖ్యం గా కరోనా నాటి నిలిపివేయబడిన graatuity , OPS ను తిరిగి అమలు కొరకు 8వ పే కమిషన్ ఏర్పాటు.

దీనిలో భాగం గానే ఇటీవల 8వ వేతన సంఘం పై దుమారం అంటుకుంది . కొత్త వేతన కమిషన్ అమల్లోకి వస్తే ఎంప్లాయిస్ వేతనాలు ఎంత వరకు పెరుగుతాయి? ఇలా అనేక డౌట్స్ ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి. కొత్త PRC అమల్లోకి రాగానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మినిమం బేసిక్ పే ని సవరించనున్నారు. తదుపరి PRC ఏర్పాటుపై ప్రభుత్వానికి ఇంకా సుముఖం గా లేదని ఫైనాన్స్ శాఖ సహాయ మినిస్టర్ పంకజ్ చౌదరి పార్లమెంట్ మీటింగ్ లో స్పష్టం చేశారు. అయితే గవర్నమెంట్ ఈ పద్దతిని మార్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు . ఆర్థికవేత్తల ఈ భ్కవనకు ఒక ప్రముఖ రీజన్ కూడా ఉంది.

50 Percent Deficiency Allowance (50% DA):

ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ JULY 2023 DA పెంపు ప్రకటన కోసం వెయిటింగ్ . ఈసారి DA 3% పెరుగుతుందని కొందరు, 4 % పెంచుతారని ఇంకొందరు అంటున్నారు. కానీ మార్కెట్ లో ధరలు పెరుగుదలకు అనుగుణం గా ఉన్నAICPI సూచీని పరిశీలిస్తే.. 4 % వరకు ధరలు పెరుగుతాయని అంచనా . GRATUITY 4 % పెంచితే ఎంప్లాయిస్ మొత్తం DA 46 % పెరుగుతుంది. ఆ తర్వాత JANUARY 2024 నాటికి మళ్లీ DA 4 % పెరిగితే ఎంప్లాయిస్ GRATUITY 50 % చేరుతుంది.

DA 50 % కి చేరుకుంటే, దాని మొత్తం BASIC PAY కి add చేయబడుతుంది. మళ్ళీ లోటు భత్యం జీరో నుండి తిరిగి CALCULATE చెయ్యాలి . అయితే, అటువంటి PRC కోసం కొత్త వేతన సవరణ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాని కోసం వచ్చే సంవత్సరం లోగా దీనికి సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంకా, ఉద్యోగుల FITMENT ఫ్యాక్టర్‌లో చేంజెస్ చేయడం ద్వారా పే రివిజన్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ FITMENT ఫ్యాక్టర్‌ 2.57 % గా ఉంది. దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కనీస బేసిక్ పే రూ.18,000. FITMENT ఫ్యాక్టర్ ను 3.68% కి పెంచాలన్న DEMAND ఉంది. FITMENT ఫ్యాక్టర్‌ను పెంచడం వల్ల మినిమం బేసిక్ పే 44 % పెరుగుతుంది. అంటే మినిమం పే రూ.18,000 నుంచి రూ.26,000 వరకు పెరగనుంది.

Flash...   పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలి: జాక్టో

Effect of General Election :

నెక్స్ట్ ఇయర్ దేశంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ను ఆదుకోవాలన్న డిమాండ్ అయిన తదుపరి పే కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు .

What is the purpose of government? :

సాలరీస్ పెంపు కొరకు ఉద్యోగులు టెన్ ఇయర్స్ వెయిట్ చెయ్యవలసిన అవసరం లేదని గవర్నమెంట్ తెలిపింది. వారి పనితీరు బేస్ గా ప్రతి ఇయర్ వారి జీతాన్ని సవరించాలి. దీన్ని 7వ వేతన సంఘం సూచన చేసింది. జీతాల పెంపునకు PRC అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణించి గవర్నమెంట్ కొత్త మార్గాన్ని అనుసరించాలని కూడా అంటున్నారు. అయితే ఎలాంటిప్లానింగ్ సిద్ధం చేశారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు