మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా 11 వేలు.. ఎలా పొందాలంటే?

మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా 11 వేలు.. ఎలా పొందాలంటే?

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నారు. post office schemes. ద్వారా కేంద్ర ప్రభుత్వం అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది. Sukanya Samriddhi Yojana and Mahila Samman Saving Certificate are benefiting women. . మహిళలకు మరో శుభవార్త. కేంద్రం తీసుకొచ్చిన పథకం ద్వారా రూ. 11 వేలు అందుకోవచ్చు. Plan ఏమిటి? ఎవరు అర్హులు? ఈ పథకంలో ఎలా చేరాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

The center has brought the Yojana scheme . ఈ scheme ద్వారా గర్భిణులకు రూ. 11 వేలు అందజేస్తారు. గర్భిణులు, బాలింతలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు మూడు విడతలుగా రూ.11 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు. నేరుగా మహిళ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని మొదటిసారిగా తల్లులు కాబోతున్న గర్భిణీ స్త్రీలకు 5000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత రెండోసారి ఆడపిల్ల పుడితే రూ.6 వేలు అందజేస్తారు. మొత్తం రూ. 11 వేలు అందజేస్తారు.

కానీ advance గా ఇచ్చే 5 వేలలో pregnancy నమోదు చేసుకుంటే 3వేలు ఇస్తారు. పాప పుట్టిన తర్వాత రూ. 2 వేలు ఇస్తారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే మహిళకు 19 ఏళ్లు నిండి ఉండాలి. Anganwadi helpers and Asha workers are also eligible to avail the benefits of this scheme. . మీరు ఈ scheme కోసం online మరియు offline  లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన అధికారిక website https://pmmvy.wcd.gov.in. మీరు సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Flash...   ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు తీసుకోవాలంటే.. .. ఉద్యోగులకు కొత్త రూల్స్‌