DEO NELLOR PRESS NOTE ON REOPENING OF SCHOOLS FROM 21 SEPT. 2020

ఈ నెల 21 నుండి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవడం గురించి నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన.. 

 ▪️21.09.20 న అందరూ ఉపాధ్యాయులు హాజరవ్వాలి 
 ▪️PMC సమావేశం ఏర్పాటు చేయాలి

▪️ ఉపాధ్యాయులు హాజరవడానికి జాబ్ చార్ట్ నిర్ణయించుకోవాలి

 ▪️22.09.20 నుండి 50% ఉపాధ్యాయులు హాజరు అవ్వాలి

Flash...   Rescheduling the teacher training programmes - Agastya International Foundation