98 NEW CARONA CASES TODAY 4.6.2020

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్‌ను పరీక్షించగా 98
మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ
తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 43మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ
మొత్తం కేసుల సంఖ్య 141 నమోదయ్యాయి.
carona


ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్
కాంటాక్ట్, వలస కూలీలతో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా
తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి
వచ్చిన 43మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 141
నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం
తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3377కు చేరాయి. మరో 29మంది
వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్
కేసుల సంఖ్య 1033కు చేరింది.
Flash...   ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు "అల్లాఉద్దీన్ అద్భుత దీపం "చిట్కా