46 వేల ఎకరాలకు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైన వైఎస్ జగన్…

46 వేల ఎకరాలకు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైన వైఎస్ జగన్…

ఏపీలో భూమిలేని నిరుపేదలకు భూమిని అందించి, భూములపై సర్వహక్కులు కల్పిస్తూ.. పేద రైతుల చిరకాల భూసమస్యలకు చివరి పాట పాడేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లా నూజివీడులో రేపు జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ 46 వేల ఎకరాల…

Andhra Pradesh: జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పౌష్టికాహారం.. మార్చి 2 నుంచి

AP: New item in MDM జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పౌష్టికాహారం.. మార్చి 2 నుంచిప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ‘జగనన్న గోరు ముద్ద’ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా…

CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది

 CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందిCM Jagan : కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర…