దేశంలో కరోనా విశ్వరూపం.. ఎందుకీ విజృంభణ..?

ఒకే రోజు లక్షన్నరకుపైగా కేసులు 11 లక్షలు దాటేసిన యాక్టివ్‌ కేసులు అయిదు రాష్ట్రాల నుంచి 70% కేసులు  న్యూఢిల్లీ:  దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒకే రోజులో లక్షన్నరకిపైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య తొలిసారిగా 11 లక్షలు…