ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15వేలు

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రి ఆశయాలు నెరవేరే విధంగా ప్రజా పాలన సాగుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా…
ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో రూ. 5,600 కోట్లు విడుదల!

ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో రూ. 5,600 కోట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.గత కొంత కాలంగా పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం వారిని కలిశారు. IR, pending DA, surrender leaves, లు, పదవీ…
AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

రాష్ట్ర ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కీలక శాఖలోని ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం పలు…
AP Students : 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండానే.. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు..

AP Students : 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండానే.. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు..

విద్య, ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ :విద్య, ఉపాధి పరంగా దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది.. పైసా ఖర్చు లేకుండా 1.25 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్…
AP News: ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం నోటిఫికేషన్ జారీ

AP News: ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం నోటిఫికేషన్ జారీ

అమరావతి: పేదలందరికీ నవరత్నాల పథకంలో భాగంగా ఉచిత ఇళ్ల స్థలాల నమోదు కోసం గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, గ్రామ వార్డు సచివాలయాలు…
ఏపీ ప్రజలకు CM JAGAN గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచే పంపిణి ..

ఏపీ ప్రజలకు CM JAGAN గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచే పంపిణి ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. పేదల వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ…
ఈ నెల 29న తల్లుల ఖాతాల్లో CM JAGAN నిధుల జమ..!

ఈ నెల 29న తల్లుల ఖాతాల్లో CM JAGAN నిధుల జమ..!

విద్యా దీవెన నిధులు VIDYAA DEEVENA: ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 29న విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్‌ మండలం నన్నూరు గ్రామం, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో సీఎం జగన్‌…
AP లో వారికి శుభవార్త .. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు వేసిన CM  జగన్ .. ఎవరికో తెలుసా ..

AP లో వారికి శుభవార్త .. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు వేసిన CM జగన్ .. ఎవరికో తెలుసా ..

ONGC పైప్‌లైన్‌ వల్ల ఇన్కమ్ కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి YS JAGAN గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీవితాలను పెంచే లక్ష్యంతో మరో అడుగు పడింది. International Fishermen's Day సందర్భంగా Dr. BR Ambedkar Konaseema , Kakinada జిల్లాల్లో…

Covid third wave: థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో: సీఎం జగన్

అమరావతి: కరోనా  థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో  తెలియదని సీఎం జగన్ అన్నారు. స్పందన కార్యక్రమంలో కోవిడ్‌పై సీఎం జగన్ మాట్లాడారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదని, ఒక వేళ వస్తే మనమంతా సన్నద్ధంగా ఉండాలని అధికారులను జగన్ ఆదేశించారు.…