ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ రంగాల్లో భారీగా పెరగనున్న జీతాలు

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ రంగాల్లో భారీగా పెరగనున్న జీతాలు

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సవాళ్ల కారణంగా ఆయా కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు ఇచ్చాయి. అలాగే జీతాల పెంపులో కూడా భారీగా కోత పడింది. అయితే ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ, బ్రోకింగ్ మరియు సొల్యూషన్స్ కంపెనీ డబ్ల్యూటీడబ్ల్యూ…
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ దసరా కానుక

కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ దసరా కానుక

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గెజిట్ విడుదల చేశారుకాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల కోరికను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో దాదాపు…
Bonus : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. బోనస్‌ ఎంతంటే?

Bonus : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. బోనస్‌ ఎంతంటే?

బోనస్ ప్రకటించిన కేంద్రం : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీపి కబురు అందించింది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలకు చెందిన కొన్ని కేటగిరీల ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది.దీపావళికి ముందు కేంద్రం…
ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.26వేలకు పెంపు! త్వరలోనే నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.26వేలకు పెంపు! త్వరలోనే నోటిఫికేషన్ విడుదల..

సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అభ్యర్ధనలు చేస్తున్నారు రు. వీటిలో ముఖ్యం గా కరోనా నాటి నిలిపివేయబడిన graatuity , OPS ను తిరిగి అమలు కొరకు 8వ పే కమిషన్ ఏర్పాటు.దీనిలో భాగం గానే ఇటీవల 8వ…
33 ఏళ్ల సర్వీసుతో ఉద్యోగుల రిటైర్మెంట్ ? ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!

33 ఏళ్ల సర్వీసుతో ఉద్యోగుల రిటైర్మెంట్ ? ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదించిన బిల్లు అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందడంతో చట్టంగా మారింది.అయితే ఏపీ గ్యారెంటీ పెన్షన్ యాక్ట్…
7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బోనస్.. త్వరలోనే దసరా కానుక

7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బోనస్.. త్వరలోనే దసరా కానుక

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాల పెంపు, డీఏ, డీఆర్ తదితర అలవెన్సులు ఇస్తారు.డీఏ ప్రతి సంవత్సరం రెండుసార్లు పెరుగుతుంది. అలాగే.. దసరా,…
ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి ముందే గిఫ్ట్..

ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి ముందే గిఫ్ట్..

ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, డియర్‌నెస్ అలవెన్స్ (DA) శుభవార్త వినడానికి సిద్ధమవుతోంది.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 3 శాతం డీఏ…

ఉద్యోగ సమస్యలపై రంగంలోకి దిగిన జగన్.. PF,APGLI జమ అవుతున్నాయి

 ఉద్యోగ సమస్యలపై రంగంలోకి దిగిన జగన్.. పీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు జమ అవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటి వరకు పీఆర్సీ విషయంలో తప్ప కార్మిక సంఘాలతో సీఎం జగన్ రెండోసారి కూర్చోలేదు.…

CENTRAL EMPLOYEES: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు!

 శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి!ఈ వేతన పెంపుదల జనవరి 2023 నుంచి అమల్లోకి వస్తుందని.. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి…