వచ్చే 72 గంటలు .. అని భయపెడుతున్న మెసేజ్.. అసలు నిజం ఎంత

వాట్సప్ వాడకం పెరిగాక ప్రజలను fake మెస్సేజులు బాగా భయపెడుతున్నాయి. ఏది అసలో.. ఏది FAKE  తెలుసుకోలేని జనం ఈ మెస్సేజులు చదివి భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి దే ఓ మెస్సేజ్ వాట్సాస్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. భారత్లో త్వరలోనే కరోనా మూడో వేవ్ రావచ్చని…

Fact Check: This video is not of villagers chasing away Covid vaccination squads

కరోనావైరస్ టెస్టింగ్ మరియు టీకా స్క్వాడ్లను ఒక భారతీయ గ్రామం నుండి తరిమికొట్టారనే వాదనతో భద్రతా సిబ్బందిపై ఒక గుంపు వెంటాడుతున్న మరియు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం టీకాలు వేస్తున్నప్పుడు, భద్రతా సిబ్బందిపై…

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.. డైలీ 10 జీబీ డేటా.. ఇందులో నిజమెంత?

Online క్లాసుల కోసం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి విద్యార్థికి 10 GB డేటాను అందిస్తున్నారని ఓ సందేశం Whatsapp లో వైరల్‌గా మారింది.కరోనా ప్రభావంతో దాదాపు 8 నెలలుగా స్కూళ్లు,…

భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్‌గా పిలవబడుతుందా..?

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రైవేట్ పరం కాబోతోందని దీన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కొనుగోలు చేస్తున్నారంటూ…