2021 మార్చికి భారత్‌‌లో 6కోట్ల కరోనా కేసులు, IISC స్టడీ

దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏకంగా…

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌ ఉత్పత్తి చెయ్యగలదు: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారత్‌ను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్త కరోనా వ్యాక్సిన్‌పై పోరాటం కొనసాగుతుండగా.. భారతదేశ మెడిసిన్ పరిశ్రమ కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఉత్పత్తి చేయగలదని బిల్ గేట్స్ వెల్లడించారు. భారతదేశంలో…

మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయం!

ప్రపంచమంతా కరోనా వ్యాపించి ఉంది.. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలు దాటేసింది. కరోనా కట్టడి…

మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్న స్నేక్ స్పైడ‌ర్ వీడియో!

ఇది పామునా? ఇది సాలీడునా? ఈ గగుర్పాటు జీవి యొక్క వీడియో నెటిజన్లను కలవరపెడుతుంది మొదటి చూపులో, ఇది పాము అని అనిపిస్తుంది కాని తరువాత స్టార్ ఫిష్ ఆకారంలో ఉన్న శరీరం ఐదు సామ్రాజ్యాన్ని కలిగి ఉంటుంది. వీడియో ఖచ్చితంగా…

క్వారంటైన్ నుంచి పారిపోయిన 100 మంది కరోనా రోగులు.. ఏం చేశారంటే..!

అసోంలో కరోనా రోగులు ఆందోళన సృష్టించారు. క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి తప్పించుకున్న దాదాపు 100 మంది కరోనా రోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో నేషనల్ హైవే బ్లాక్‌ అవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాగోలా వారిని…

ప్లాస్మా డోనర్లకు బంపరాఫర్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం..

దేశంలో COVID -19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా డోనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ రోగుల చికిత్సకు ప్లాస్మాను దానం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు…

AP లో రూ.1000 ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ.. ఈ 6 జిల్లాలకూ విస్తరించిన సీఎం జగన్.

వైద్యం ఖర్చు రూ.10000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, కొత్తగా ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2200 రకాల వైద్య ప్రక్రియలను అందజేస్తూ విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్‌ కడప, కర్నూలు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు.…

CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ స్కూళ్లు రికార్డు.. కేజ్రీవాల్ చేసిన మేజిక్ ఏంటి?

ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో సాధించిన ఉత్తీర్ణత శాతం. 2020: 98% 2019: 94.24% 2018: 90.6 % 2017: 88.2% 2016: 85.9% ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి.…

APలో 25 జిల్లాలు కాదు 26..? ఆ ఒక్క ప్రాంతం గురించే చర్చ అంతా..

నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే దాని విషయమై మంత్రులు కూడా ఎక్కువ…

WhatsApp: అలర్ట్… ఈ తప్పు చేస్తే మీ వాట్సప్ బ్లాక్ కావడం ఖాయం

మీరు మీ వాట్సప్‌ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారా? అయితే ఓకే. అలా కాదని ఆన్‌లైన్‌లో దొరికే వాట్సప్ మాడిఫైడ్ వర్షన్ వాడుతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మాడిఫైడ్ వాట్సప్ యాప్ వాడితే…