మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. .మార్చుకోండి..మీ జీవన విధానం..!

ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది.. WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC…

పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు – కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లా మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టీకరణ  అమరావతి: ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం…

చంద్రుడిపై ఎకరం భూమి కొన్న వ్యాపారి.. రేటు తక్కువే మరి!

బోధ్‌గయకు చెందిన ఓ వ్యాపారి ఎకరం భూమి కొనడం ద్వారా వార్తల్లోకెక్కాడు. ఎకరం భూమి కొనడం పెద్ద గొప్పా అంటారా..? ఆయన కొన్నది చంద్ర మండలంపై మరి. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్…

Google- Jio కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం

సెర్చింజన్ Google  సంస్థతో కలిసి Jio స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను తీసుకు రానుందని, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం దీనిని తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.…

RTC సంచలన నిర్ణయం..త్వరలో డ్రైవింగ్ స్కూల్స్..!

కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని సంస్థలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత సంఖ్యలో బస్సులు నడిపి, నడిచిన బస్సుల్లో ప్రయాణీకులు తక్కువ సంఖ్యలో ఎక్కి ఆర్టీసీ సైతం నష్టాలను మూటగట్టుకుంది. కాగా ఆ నష్టాలనుండి గట్టెక్కడానికి టీఎస్ఆర్టీసీ సంచలన…

TTD కీలక నిర్ణయం: కోవిడ్ కేర్ సెంటర్ గా విష్ణునివాసం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి. ఈరోజు ఏకంగా ఏపీలో 2432 కేసులు నమోదయ్యాయి.  చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  జిల్లాలో ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. …

CABINET సమావేశం ముగిసింది . ముఖ్య అంశాలు

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మార్చి 31లోగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన కొత్త జిల్లాలకు సంబంధించి అధ్యయన…

ట్విట్టర్ సీఈఓ, జస్టిన్ బీబర్‌తో సహా 142 మిలియన్ల మంది డేటా DARK WEB ‌లో రూ .2 లక్షలకు

ట్విట్టర్ సీఈఓ, జస్టిన్ బీబర్‌తో సహా 142 మిలియన్ల మంది డేటా డార్క్ వెబ్‌లో రూ .2 లక్షలకు అమ్ముతున్నారు. SANFRANCISCO: అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా, హ్యాకర్లు ఇప్పుడు 142 మిలియన్ల మంది అతిథుల వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్‌లో…

CARONA పాలసీలు వచ్చాయి: 2 పాలసీలు.. అర్హతలు, ప్రీమియం, వివరాలు

గుడ్‌న్యూస్, కరోనా పాలసీలు వచ్చాయి: 2 పాలసీలు.. అర్హతలు, ప్రీమియం,  వివరాలు ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాధి ఖర్చులు భరించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ IRDAI 29 బీమా కంపెనీలకు స్వల్పకాలిక కరోనా కవచ్…

SBI సరికొత్త పని విధానం..ఇంటి వద్దకే మనీ ప్రారంభం.

SBI సరికొత్త పని విధానం, రూ.1,000 కోట్ల వరకు ఆదా! ఇంటి వద్దకే మనీ ప్రారంభం.. కరోనా నేపథ్యంలో ఐటీ కంపెనీల నుండి బ్యాంకుల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, అలాగే ఉద్యోగులను, కస్టమర్లను…