చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా

తిరువ‌నంత‌పురం: కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 క‌మాండోల బృందాన్ని ప్ర‌స్తుతం అక్క‌డ మోహ‌రించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. గ్రామంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా…

నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్‌

నాడు–నేడు ప్రభుత్వానికి టాప్‌ ప్రయార్టీ మొదటి విడత నాడు–నేడులో 15 వేల స్కూళ్లలో అభివృద్ధి దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లు పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష…

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన

లైబ్రరీ, ఓపెన్ థియేటర్ సహా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం జగన్ శంకుస్థాపన విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 125…

GOOD NEWS: అమెరికా కంటే మనవద్ద కరోనా ఔషధం ధర 80% తక్కువ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు ఈ వైరస్ వ్యాక్సీన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. తాజాగా దేశీయ ఫార్మా దిగ్గజం మైలాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వర్షన్ ఔషధాన్ని…

టెక్ మహీంద్ర ఆఫీసు మూత

కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ తెలిపారు. మొదటి కేసు జూన్ 29 న నమోదైనట్టు చెప్పారు.…

టిక్‌టాక్‌కు మ‌రోషాక్..

వ‌రుస ఎదురు దెబ్బ‌లు.. టిక్‌టాక్‌కు మ‌రోషాక్.. వ‌రుస ఎదురు దెబ్బ‌లు.. టిక్‌టాక్‌కు మ‌రోషాక్.. టిక్‌టాక్‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.. చైనా వైఖ‌రితో భార‌త్ ఆ దేశానికి చెందిన 59 సోష‌ల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించ‌గా.. భార‌త మార్కెట్‌ను కోల్పోయిన…

LG Polymers CEO along with 11 others arrested

సంచలనం.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మంది అరెస్ట్.. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సంచలనం చోటుచేసుకుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి…

ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు.. కరోనా అస్సలు రాదంటున్న ఆయుర్వేద నిపుణులు..

నేడు ఎక్కడ చూసినా కరోనానే రాజ్యమేలుతుంది. దీంతో ఈ వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందు ప్రతి ఒక్కరూ తాజా ఆహారం, వేడిగా వండిన తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.ఇలాంటి విపత్కర సమస్యను మనం ఎదుర్కోవాలంటే మనం మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.…