JEE NEET 2020: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

జేఈఈ, నీట్‌ 2020 పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతోన్న కరోనా వైరస్ తీవ్రత కారణంగా నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.నీట్ పరీక్షను సెప్టెంబర్ 13కి వాయిదా వేయగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్…

వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన పవన్…

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలి అంటే మొదట కరోనా రోగులను గుర్తించాలి. వారిని మిగతా వారి నుంచి వేరు చేసి ట్రీట్మెంట్ అందించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే…

Online ‌ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ!

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల‌ నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్‌ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం…

ముంచుకొస్తున్న మరొక ముప్పు…! ఆందోళనకర విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి

 e-Waste వాషింగ్టన్‌: మనం నిత్యం వాడుతున్న మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మిషన్లు, ఎలక్రిక్‌ వస్తువులు, ఇతర గాడ్జెట్లు...  విచ్చలవిడిగా పెరుగుతున్న వాడకమే కాదు. వీటవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్‌ వేస్టేజ్ కూడా ప్రమాదకరంగా మారుతోంది.…

ఆగష్టు 15లోగా కరోనా వ్యాక్సిన్ లాంచ్.. నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్: ICMR లేఖ

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ పేరిట రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తేనున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ దేశంలోని 12 హాస్పిటళ్లను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు…

నెల్లూరులో మ‌హిళా ఉద్యోగినిపై దాడి.. అస‌లు ఏం జ‌రిగింది..?

మహిళా ఉద్యోగులు జాగర్త !  నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ లో ఓ ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భౌతిక దాడికి దిగడం కలకలం రేపింది. ఈ 27వ తేదీన ఏపీ టూరిజం హోటల్ లో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య గొడవ…

కరోనా అంతం గురించి ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచంలో ఇప్పటికే  కోటికి పైగా కేసులు నమోదయ్యాయి.   ఐదు లక్షలకు పైగా   మరణాలు సంభవించాయి.  కరోనాకు ఖచ్చితమైన వ్యాక్సిన్ వచ్చే వరకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో  ప్రముఖ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం…