రేపటి నుండి తెలుగు TV సీరియల్స్ ప్రారంభం

కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలుగా తెలుగు సీరియల్ షూటింగ్ లు నిలిచిపోయాయి. దాంతో ఛానల్స్ లో పాత ఎపిసోడ్ లనే రిపీట్ చేసారు. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో సీరియల్ షూటింగ్ లు తిరిగి…

నిత్య‌వ‌స‌రాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, అమ్మేవారు మాత్రం క‌నిపించ‌రు.

అక్క‌డ దుకాణంలో నిత్య‌వ‌స‌రాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ, అమ్మేవారు మాత్రం క‌నిపించ‌రు. అస‌లు ఆ షాపులో ఓన‌ర్లు ఎవ‌రూ ఉండ‌రు. మ‌రి వాటిని ఎలా కొనుగోలు చేయ‌టం..? షాపులో దొంగలు ప‌డితే మ‌రీ.. అనే సందేహాం క‌లుగుతుంది క‌దా..? అయితే, అక్క‌డ…

Covid news bulletin 20.06.2020, District wise

జిల్లాలు మరియు రాష్ట్రాల వారీగా మన రాష్ట్రం లో నమోదు ఐన కేసులు వివరాలు (ఇతర దేశాల వారి వివరాలు )DOWNLOAD

AP : 10వ తరగతి పరీక్షలు రద్దు: ఇంటర్ విద్యార్థులంతా పాస్

Education Minister Declared that SSC Exams were cancelled in AP just now in press meet . అనేక తర్జనబర్జనల అనంతరం 10వ తరగతి  పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు విద్యార్ధులు, తల్లిదండ్రులు మరియు…

పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం

పదవ తరగతి పరీక్షలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించి సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణపై ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. కర్నాటకలో…

AP/TS లో సూర్య‌గ్ర‌హ‌ణం ఏ స‌మ‌యంలో అంటే..?

రేపు మ‌రో ఖ‌గోళ అద్భుతం జ‌ర‌గ‌బోతోంది.. ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుంది. అయితే, దేశ‌వ్యాప్తంగా సంపూర్ణ స్థాయిలో ఉండ‌దు.. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా క‌నిపించ‌బోతోంది.. ఇక‌, ఈ ఖ‌గోళ…

ఒక్కొక్కరికి రూ.24వేలు, 6 నెలలు ముందే రెండో విడత సాయం: CM జగన్

ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం జగన్ కొన్ని పథకాలు ప్రారంభించగా తాజాగా వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకం రెండో విడత నేడు ప్రారంభించారు. శనివారం(జూన్ 20,2020) ఉదయం క్యాంప్…

కోవిడ్‌ వైద్యంపై నిపుణుల బృందం..రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే…