ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో ఏకంగా 425 కేసులు

ఏపీని కరోనా పంజా విసురుతూనే ఉంది.. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ…

Redmi note 9 pro Max phone

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్  జూన్ 24 న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) భారతదేశంలో అమ్మకం కానుంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది మరియు వినియోగదారులు అమెజాన్ ఇండియా మరియు షియోమి ఇండియా సైట్ ద్వారా రెడ్‌మి…

క‌రోనా టైం : గొంతు నొప్పి.. గ‌ర‌గ‌రా ఉందా.. హోం రెమిడీస్‌….

అసలే కరోనా టైం... అందులోనూ వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి. జలుబులు, జ్వరాల సీజన్ కూడా.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న సమయంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే…

ఈ 52 యాప్‌లను వాడొద్దని హెచ్చరించిన భారత ఇంటెలిజన్స్ ….

     ఈ యాప్ లు సేఫ్‌ కాదని హెచ్చరించిన అధికారులున్యూఢిల్లీ: చైనాకు చెందిన 52 యాప్‌లను బ్లాక్‌ చేయడం, లేదా వాడకం తగ్గించాలని మన ఇంటెలిజన్స్‌ అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించనట్లు తెలుస్తోంది. అవి వాడటం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ తలెత్తే అవకాశం…

AP లో కరోనా పంజా: 24 గంటల్లో 351కేసులు

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య…

TS: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ

తెలంగాణ: హెల్త్ ఎమర్జెన్సీపై ఆర్డినెన్స్ జారీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం. తాజా ఆర్డినెన్సు తో వచ్చే నెలలో కూడా జీతాలు, పెన్షన్ల కోత విధించనున్నట్లు తెలుస్తున్నది. హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి తెలంగాణ…

AP BUDGET 2020 HIGHLIGHTS

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌…

BUDGET 2020: ‘మన బడి నాడు-నేడు’కు 3వేల కోట్లు..

‘మన బడి నాడు-నేడు’కు 3వేల కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌ను చదువుల బడిగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. సామాజికంగా పేదల గడపల్లో చదువుల వెలుగులు పంచే గొప్ప దార్శనికతతో కూడిన పథకంగా ‘అమ్మ ఒడి పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

విశాఖనే పరిపాలన రాజధాని.. వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం

బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌…