షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు

షెడ్యూల్ ప్రకారమే 'పది' పరీక్షలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్: సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీ నుంచి 17 వరకూ జరుగుతాయని, సన్నద్ధం కావడంతో పాటు…

కరోనా 2.0 పంజా!

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ రోజుకు లక్ష కరోనా కేసులు ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన  నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు  నిరాశపరిచిన ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు  552 పాయింట్ల నష్టంతో 33,229కు సెన్సెక్స్‌  159 పాయింట్లు పతనమై 9,814కు నిఫ్టీ కొన్ని దేశాల్లో…

కరోనా పరీక్షలు, చికిత్స : దేనికెంత..?

 హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను…

DSC-18 అర్హత అభ్యర్థులకు నియామకాలు.

ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: డీఎస్సీ-2018 సెలక్షన్ జాబితాలోని అభ్యర్థులకు నియామకాల ప్రక్రియను నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, భాషా పండిత అభ్యర్థులకు స్థానిక ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాల యంలో సోమవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు.  డీఈవో…

మోదీ భేటీ; రెండు గ్రూపులు ఎందుకు? VC WITH ALL CMs

< న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత…

SSC EXAMS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జులై 10 వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల పై పూర్తివివరాలు సమర్పించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతి పరీక్షలు…

CHINA: సైలెంటుగా కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసింది…ఒక్క అడుగు దూరంలో..

చైనాలో కరోనావైరస్ రెండవ వేవ్ ప్రపంచవ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తోంది. అయితే, కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మాత్రం చైనా శుభవార్త వినిపిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ షినోవాక్ బయోటెక్ లిమిటెడ్ (Sinovac Biotech Ltd) శుభవార్త వినిపించింది. ఆ…

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పవన్ కీలక వ్యాఖ్యలు..

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో తరగత పరీక్షలు నిర్వహిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని చెప్పారు.…

గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన 8 కుక్కలు… చూస్తే ఆశ్చర్యమే… వైరల్ వీడియో

జర్మనీకి చెందిన 12 ఏళ్ల డాగ్ ట్రైనర్  గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేసింది. మొత్తం 8 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి  వాటితో కొంగ (conga) చేయించి. ఆమె ఈ రికార్డ్ సాధించింది. కొంగ అంటే  అదో లైన్. కుక్కలన్నీ  ఒక…