జగన్ : ఏపీలో కొత్త జిల్లాలు.. ఆలోపు పూర్తి చేయాలని ప్లాన్..

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే(జనవరి 26) నాటికి ఈ ప్రక్రియను పూర్తి…

త్వరలో MEO ల బదిలీలు. రాష్ట్రంలో 215 ఎంఈవో పోస్టుల ఖాళీ

అడహాక్ పదోన్నతులు ఇవ్వాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సురేష్. విశాలాంధ్రబ్యూరో అమరావతి : రాష్ట్రంలో మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవో) బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ఖాళీ పోస్టుల భర్తీతోపాటు బదిలీలు…

AP: 253 కేసులు, ఇద్దరు మృతి (14.6.20)

 ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 నమూనాలు పరీక్షించగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152 కు చేరింది. ఇందులో 204 ఇతర రాష్ట్రాల…

పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నాం:FAPTO

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారంలో మూడు రోజుల పాటు పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పేర్కొంది.రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మంగళ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలలు తెరవడాన్ని బహిష్కరిస్తున్నట్లు ఛైర్మన్…

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాకింగ్ నిర్ణయం, కార్యాలయాల మూసివేత

కరోనా దెబ్బకు స్వయంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రాంతీయ కార్యాలయాల మూసివేత:  కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు…

మరో సారి లాక్ డౌన్… మంత్రులతో ప్రధాని అత్యవసర సమీక్ష!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  ఇక ముంబై ఢిల్లీ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. బాధితులకు వైద్యం అందించడానికి బెడ్లు…

ఈ రోజు భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు…

SSC విద్యార్థులకు నేరుగా మెమోలు!

హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన…

HCQ హైడ్రాక్సీ‌క్లోరోక్విన్ వాడకంపై కేంద్రం GUIDELINES ఇవే

COVID-19 రోగుల అత్యవసర చికిత్స కోసం యాంటీ కాన్వల్సెంట్ డ్రగ్ రెమిడెసివిర్, యాంటికాన్వల్సెంట్ డ్రగ్ టోసిలిజుమాబ్, అలాగే ప్లాస్మా చికిత్సను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. 'కోవిడ్ -19 కోసం క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్'ను మంత్రిత్వ శాఖ తాజాగా…