కేవలం రూ.4 వేలకే…4 కెమెరాలతో రూ. 18 వేల స్మార్ట్ ఫోన్: Flipkart Offer

Realme లో ఎక్స్ ట్రా డేస్ ఆఫర్ అమల్లోకి తెచ్చింది. 'బెస్ట్ ఆఫ్ రియల్‌ మి' కింద Realme Xలో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రారంభ ధర 17,999 రూపాయలకు నిర్ణయించింది. అయితే ఆఫర్ తర్వాత మీరు…

SBI గుడ్ న్యూస్.. ఇక ఇంట్లో నుంచే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు

బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్బ్యాంక్ అకౌంట్ తెరవాలని యోచిస్తున్నారా? అది కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే…

AP: IPS ల బదిలీలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమయింది. ఈ మేరకు బదిలీల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థానచలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్‌…

CARONA విరుగుడుకు BCG , పోలియో టీకాలు

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్‌కులోసిస్‌ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఒక…

జియోఫైబర్ యూజర్స్‌కు బంపరాఫర్, ఏడాది అమెజాన్ ప్రైమ్ ఉచితం

అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో తాజాగా జియో ఫైబర్ కస్టమర్లకు మరో బంపరాఫర్ తీసుకు వచ్చింది. రూ.999తో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. జియో ఫైబర్ గోల్డ్, అంతకుమించి ప్లాన్‌లో ఉన్న జియో…

AP లో ప్రైవేట్ ల్యాబ్స్‌లోనూ CARONA TEAT.. Rs.2,900

రోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా మెరుగైన స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇకపై ప్రైవేటు ల్యాబుల్లో సైతం కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్…

ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు విడుదల.. కీలక ఆదేశాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావటంపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగులు ఎవరూ వెళ్లోద్దని ఆదేశాల్లో స్పష్టం చేసింది. కంటైన్మెంటు జోన్లలో నివాసముండే అధికారులు, సిబ్బంది…

HDFC బ్యాంకు కస్టమర్లకు శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గింపు

ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ను తగ్గించిందని, ఇది జూన్ 12వ తేదీ నుండి…

భారత్ లో కరోనా కల్లోలం సృష్టింస్తోంది..3 లక్షలు దాటిన కేసులు

రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డ్ నెలకోల్పుతుండగా.. ఇవాళ పాసిటివ్ కేసుల సంఖ్య 3  లక్షలు దాటింది.. ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,048  కు పెరిగింది. ఇక, మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 “కరోనా” కేసులు నమోదు కాగా..…

CM లతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.

సీఎంలతో మళ్లీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.. ఈసారి రెండు గ్రూపులుగా.. ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో చేయిదాటి పోతున్న కరోనా కేసులు, వాటి నియంత్రణ, లాక్‌ డౌన్‌ ఎత్తివేత తర్వాత ఎదురవుతున్న…