BREAKING NEWS: టీటీడీకి కరోనా సెగ… రెండు రోజులు ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలైన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలని భక్తులు పోటెత్తుతున్నారు.  అయితే, ఆలయంలోకి  భక్తులను లిమిటెడ్ గా అనుమతిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఒకటైన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ…

అమెరికా వెళ్లాలంటే కష్టమే.. H-1B వీసాలు నిలిపివేత

భారత ఐటీ నిపుణులకు షాక్: అమెరికా వెళ్లాలంటే కష్టమే.. హెచ్-1 బీ వీసాలు నిలిపివేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1 బీ వీసాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే, ఈ వీసా ద్వారా పనిచేయాలని కలలు కంటున్న భారతదేశంలో…

ఆ బ్యాంక్‌ కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ షాక్.. 6 నెలల వరకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం కుదరదు!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కన్సూర్ కేంద్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు గట్టి షాకిచ్చింది. కొత్తగా కస్టమర్లకు ఎలాంటి రుణాలు జారీ చేయవద్దని బ్యాంకును ఆదేశించింది. అంతేకాకుండా కస్టమర్ల నుంచి…

3వ దశకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ టీకా ల అభివృద్ధి పుంజుకుంటోంది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనాల్లోనూ పలు టీకాల అ భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికాలో 3 కంపెనీలు ఒకట్రెండు నెలల్లో మూడోదశ మానవ పరీక్షలు నిర్వహించనున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌…

‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!

లక్షణాలు కనిపించిన మూడు రోజులకు పరీక్షలు మేలు! జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ అధ్యయనం వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం…

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఒకేరకమైన FEE.

ఏపీ సీఎం జ‌గ‌న్ విద్యా వ్య‌వ‌స్థ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ప‌లు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్.. ఈ అక‌డ‌మిక్ ఇయ‌ర్ (2020-21) నుంచి ప్రవేటు డిగ్రీ క‌ళాశాల‌ల్లో…

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీ

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. వైద్యశాఖలో ఖాళీగా వున్న పోస్టులు, గ్రామ-వార్డు సచివాలయాల్లో…

లక్షకు చేరువలో “మహారాష్ట్ర” కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 3607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 97,648కి చేరింది.  ఇక కరోనా బారినపడి…

వచ్చేవారమే కరోనా చికిత్సకు హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది. ఈ క్లినికల్ ట్రయల్‌ను Sing…