నాడు నేడు పనుల్లో లోపం ముగ్గురు అధికారులు సస్పెండ్

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం. పి.గన్నవరంలో ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులు సస్పెండ్..పి.గన్నవరం జడ్పీ హైస్కూల్ లో నాడు నేడు పనులు నిబంధనలకు విరుద్ధంగా జరిగినందుకు గాను ముగ్గురు అధికారులుసస్పెండ్..నాడు నేడు మొదటి విడత పనులను ఈనెల 16వ తేదీన…