నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు జారీచేసిన మార్గదర్శకాలు.

ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ మరియు అడ్వైజర్ ఇన్ఫ్రా వారు మనబడి నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు సంబంధించి, 30-09-2020 న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జారీచేసిన మార్గదర్శకాలు.1)ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లోని గోడలకు ప్లాస్టరింగ్ అయిన 21 రోజులకు…