13వేల మంది ఉద్యోగులకు ఊరట.. మళ్లీ అమల్లోకి పాత పెన్షన్ స్కీమ్

13వేల మంది ఉద్యోగులకు ఊరట.. మళ్లీ అమల్లోకి పాత పెన్షన్ స్కీమ్

దాదాపు 13 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకొస్తూ కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం 2006 తర్వాత ఈ ఉద్యోగులు రిక్రూట్ అయ్యారని.. కొత్త పెన్షన్ స్కీమ్ ప్రవేశానికి వ్యతిరేకంగా…
ఉద్యోగులకు కొత్త దగా.. ‘గ్యారంటీ పెన్షన్ స్కీమ్’

ఉద్యోగులకు కొత్త దగా.. ‘గ్యారంటీ పెన్షన్ స్కీమ్’

 ప్రభుత్వం మళ్లీ ఉద్యోగులకి మాయమాటలు చెప్పింది. వారికి సరైన పింఛనుపై ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 'గ్యారంటీ పెన్షన్ స్కీమ్' (GPS) పేరుతో బుధవారం  27.09.2023 శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. వీరి తీరు చూసి ప్రభుత్వ ఉద్యోగులు విస్తుపోతున్నారు. ఉద్యోగుల పెన్షన్…

Good News: ఉద్యోగులకు శుభవార్త.. పాత పెన్షన్ విధానంపై కేంద్రం కీలక నిర్ణయం..!

Good News:  ఉద్యోగులకు శుభవార్త.. పాత పెన్షన్ విధానంపై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు..పాత పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఇది శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ…