జులై నెలాఖరులోగా పీఆర్సీపై చర్చలు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుపై జులై నెలాఖరులోగా ఆర్థికశాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చిస్తాం . ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతోను సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు. ఎన్…

AP PRC Shortly: త్వరలో PRC: CM JAGAN

 AP PRC Shortly: త్వరలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి త్వరలో ఉద్యోగ నాయకులతో సమావేశం జగన్ ను కలిసి వచ్చిన ఎన్ జీ వో నేతల వెల్లడి ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కారానికి హామీ PRC Shortly: పీఆర్సీ అమలు,…