తొమ్మిది మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

చిలకలపూడి(మచిలీపట్నం), న్యూస్‌టుడే.బదిలీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా స్థానాలు ఎంచుకున్నారని జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి తొమ్మిది మందిని సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పౌజ్‌ కోటాలో భార్యాభర్తలు దగ్గరి స్థానాలు కోరుకోవాల్సి ఉంది. అయితే దానికి…