IRCTC : మీరు తిరుపతి టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం… రూ.4,000 కంటే తక్కువ

 IRCTC తిరుపతి పర్యటన: మీరు తిరుపతి టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం... రూ.4,000 కంటే తక్కువవేసవిలో తిరుపతికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా?స్కూలు, కాలేజీలకు సెలవులు వస్తే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? శ్రీవారి భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక…

Memory Power: అల్జీమర్స్ లక్షణాలివే.. కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Memory Power: అల్జీమర్స్ లక్షణాలు.వృద్ధులలో జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధారణం. అయితే వారిలో ఇలా జరగడానికి కారణం జ్ఞాపకశక్తిని నాశనం చేసే అల్జీమర్స్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలను…

Salaries Information: మార్చి నెల జీతాలు ఎప్పుడు?

 మార్చి నెల జీతాలు ఎప్పుడు?పింఛన్లు ఎప్పుడు అందుతాయి?జీతం బిల్లులు సమర్పించడానికి ఆలస్యం గా  అవకాశం ఇచ్చారు!అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు సకాలంలో అందుతాయా  లేదా అనే చర్చ ఇప్పుడిప్పుడే మొదలైంది. సాధారణంగా ఉద్యోగులు  ప్రతి నెలా తమ…

ADANI GROUP | ప్రమాదంలో PF డబ్బులు .. అదానీ కంపెనీల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము

ADANI GROUP  | ప్రమాదంలో PF డబ్బులు .. అదానీ కంపెనీల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముఅదానీ గ్రూప్ | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనాలోచిత నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగుల…

విద్యార్థులు ట్యాబ్‌ల్లో సినిమాలు చూడడంపై ఉపాధ్యాయులకు మెమోలు!

 ట్యాబ్‌లలో  సినిమాలు చూస్తున్న విద్యార్థుల గురించి  ఉపాధ్యాయులకు మెమోలు!గుంటూరులో చాలా మంది విద్యార్థులు ట్యాబ్‌లను ఇంటికి తీసుకెళ్లి బైజూస్‌ కంటెంట్‌తో సంబంధం లేని విషయాలను చూస్తున్నారని, దీనికి క్లాస్ టీచర్ మరియు HEADMASTER ను బాధ్యులను చేయడంపై ఉపాధ్యాయ సంఘం ఆగ్రహం…

Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌!

Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్‌ ఖాన్‌!దాదాపు 100 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తనను హతమార్చేందుకు పోలీసులు ఈ అరెస్టుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.లాహోర్:…

పాఠశాలలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకుపోయారో తెలుసా !

 పాఠశాలలోకి ప్రవేశించిన దొంగలు.. విద్యార్థుల కోసం ఉంచిన 12 ట్యాబ్‌లను అపహరించారు.పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన దోపిడీ కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.ఉపాధ్యాయుల గదిలోని అల్మారాలో భద్రపరిచిన 12…

SBI Offer: కస్టమర్లకు SBI బంపర్ ఆఫర్.. ఆ ఛార్జీలు లేకుండానే లోన్!

 SBI HOME LOANS: కస్టమర్లకు SBI బంపర్ ఆఫర్.. ఆ ఛార్జీలు లేకుండానే లోన్!SBI Offer | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రుణం తీసుకోవాలనుకునే వారికి…

Teacher Transfers: ఇక నుంచి ఐదేళ్లకే టీచర్ల బదిలీ..!

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధ్యాయుల బదిలీ లకు గరిష్టపరిమితి ఐదేళ్లుగా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఆదేశాలు ఇస్తామన్నారు. విజయవాడలో సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో…