టెన్త్ పరీక్షలు వాయిదా!

విజయవాడ, మే 25: ప్రభాతవారప్రతినిధి: పదో తర గతి పరీక్షలు వాయిదా వేసే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ప్రక టించిన షెడ్యూల్ను అనుసరించి పరీక్షలు జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూలు…

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో జబర్దస్త్‌ కమెడియన్‌ హరి.. పోలీసులు గాలింపు

 Jabardasth Hari : ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో జబర్దస్త్‌ కమెడియన్‌ హరి.. పోలీసులు గాలింపు..గతంలో ఒకసారి రెడ్‌శాండల్‌ స్మగ్లింగ్‌ కేసులో హరి పట్టుబడ్డాడు. అయినా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మానలేదు. దీంతో హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..ఎర్రచందనం స్మగ్లింగ్‌…

TATA కంపెని లో కొవిడ్ తో చనిపోయిన వారికీ 60 ఏళ్ళ వరకు జీతం : రతన్ టాటా

ముంబై: పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌…

AP Police: స్వ‌రాష్ట్రంలో, ఇత‌ర రాష్ట్రాల‌లో ఈ పాస్‌లు ఎప్పుడు అవ‌స‌రం, ఎలా పొందాలి

 AP Police: స్వ‌రాష్ట్రంలో, ఇత‌ర రాష్ట్రాల‌లో ఈ పాస్‌లు ఎప్పుడు అవ‌స‌రం, ఎలా పొందాలి.. పూర్తి వివ‌రాలు తెలిపిన ఏపీ పోలీస్ శాఖ‌ పొరుగు రాష్ట్రాలలో ఈపాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల‌ని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది.…

కొవిడ్ రోగులపై ICMR అధ్యయనం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

న్యూఢిల్లీ: కరోనా బారినపడి కోలుకుంటున్న రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న కేసులు ఇటీవల బాగా పెరిగాయి. తాజాగా, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. కరోనాతో ఆసుపత్రి పాలవుతున్న రోగుల్లో 3.6 శాతం…

AP SSC EXAMS: ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై సంధిగ్ధత.

ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై సంధిగ్ధత.... 2-3 రోజుల్లో కీలక నిర్ణయం.ఏపీలో పదోతరగతి పరీక్షలు వాయిదా?నెల రోజులు వాయిదా వేయాలని కోరిన విద్యాశాఖరెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం.ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఏడో తేదీ నుంచి జరగాల్నిన పదో తరగతి పరీక్షలు వాయిదా…

అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘యాస్‌’ తుపాను

న్యూఢిల్లీ :  తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.  'యాస్‌' తుపాను మరో 12 గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా.. 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో 620 కి.మీ దూరంలో.. పోర్ట్‌బ్లేయర్‌కు వాయవ్య దిశలోనూ..…

జూన్‌ నెలాఖరులో కొత్త విద్యా సంవత్సరం! :TS

పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలుకరోనా అదుపులోకి వచ్చేవరకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలేగత ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి మొదలుఈసారి ముందే ప్రారంభించాలని యోచన లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వ సమీక్షకు అవకాశంసాక్షి, హైదరాబాద్‌: మళ్లీ జూన్‌ వచ్చేస్తోంది. దీంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై పాఠశాల…

COVID REPORT OF AP: AP లో భారీ గా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

 మీడియా బులెటిన్ నెం No.523 తేదీ: 24/05/2021 (10.00AM)• రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)ఈ రోజు 24/05/2021  58,835 సాంపిల్స్ ని పరీక్షించగా 12,994 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు.అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, విశాఖపట్నం లో…