కరోనాకు అంతం ఎప్పుడు..? భారత్‌లో ఉన్న పరిస్థితిని బట్టి భవిష్యత్తులో జరగబోయేది ఇదేనా..?

 కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి బీదదేశాల వరకూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఈ వైరస్ గోల మొత్తం ఒక కలైతే ఎంత బాగుంటుంది. అసలు కరోనా లేదు అని తెలిస్తే ప్రపంచం ఎంత పులకిస్తుంది?…

నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదమందు పంపిణీపై ఆ జిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన రిపోర్ట్

సంచలనం సృష్టించిన నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదమందు పంపిణీపై ఆ జిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన రిపోర్ట్.  Local persons analysis on this medicine1. The person dispensing the medicine is not a qualified person in Ayurvedic…

ఇంట్లోనే సొంతంగా కరోనా టెస్ట్.. కొత్త కిట్‌కు ICMR అనుమతి.. ఎలా పనిచేస్తుందంటే..

 ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. ప్రభుత్వాస్పత్రిలో పరిమిత సంఖ్యలోనే టెస్ట్‌లు చేస్తున్నారు. ప్రైవేట్‌కు వెళ్దామంటే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. మరోవైపు టెస్ట్‌ల కోసం వచ్చే వారిని చూసి చాలా మంది భయపడుతున్నారు. లేని వైరస్…

Wuhan: మిస్టరీగా వుహాన్‌ ల్యాబ్‌..!

అణు పత్రికలో సంచలన కథనం 16 కోట్ల మందికి వైరస్ సోకడం.. 34 లక్షల ప్రాణాలు గాల్లో కలవడానికి కొందరు శాస్త్రవేత్తలు చేసిన దుస్సాహస ప్రయోగాలే కారణమా..? వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ వేదికగా మారిందా..? వైరస్‌ పుట్టుకపై దర్యాప్తును…

సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ గురించి కేజ్రీ వాల్ చేసిన ప్రకటన.. రెండు ప్రభుత్వాల స్పందన

Delhi Chief Minister Arvind Kejriwal సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ ఉందంటూ, అది భారతదేశంలోకి ప్రవేశించి థర్డ్ వేవ్ ని సృష్టించే అవకాశం .ఉన్నందున సింగపూర్ నుండి వచ్చే విమానాలపై వెంటనే నిషేధం విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్…

ఇంత భారీ స్థాయిలో రహదారుల నిర్మాణమా..? చైనా అసలు వ్యూహమిదేనా..?

‘‘ఒక ప్రాంతానికి రోడ్లు, విద్యుత్ ఇవ్వు. అది ఎందుకు అభివృద్ధి చెందదో చూడు’’అని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఈ సూచనను అక్షరాలా అమలు చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా.. ఈ పేరు చెప్పగానే చౌక ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులు,…

‘నాడు-నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష 19.05.2021

టీచర్లను ఆప్యాయంగా చూసుకుని ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచనమనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం: సీఎంఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన ‘నాడు-నేడు' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. అమరావతి: ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి…

CARONA దరిచేరని ఊరు; అక్కడ ఒక్క కేసూ లేదు..

 మనుబోతులగూడెం గ్రామస్తులకు సోకని కోవిడ్‌–19కరోనా భయం లేని మారుమూల గిరిజన గ్రామం సాక్షి, అశ్వాపురం: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కోవిడ్‌–19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో…