పరీక్షల నిర్వహణపై నేడు సీఎం సమీక్ష : విద్యాశాఖ మంత్రి సురేష్‌

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై సీఎం శుక్రవారం సమీక్షిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంకా సమయం ఉందన్నారు. వచ్చేనెల 5…

పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలి: జాక్టో

అమరావతి, ఆంధ్రప్రభ: కరోనా తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతున్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలని జాక్టో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్క…

ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వంలోకి!

మంత్రివర్గ సమావేశం ముందుకు చట్ట సవరణ అంశం.ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకుంటా మని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పించాలని సుఘాలు కోరగా ఆమోదించారు. జిల్లా యూనిట్ విలీనం…

Adhar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి..

Aadhaar Card: ఆధార్ కార్డ్… ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ముఖ్యంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే ఆధార్…

e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు

 మీరు పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? 10 నిమిషాల్లో ఇ-పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి. 1. మీ దగ్గర పాన్ కార్డ్ లేదా? ముఖ్యమైన లావాదేవీల కోసం పాన్ కార్డ్ అవసరమా? గతంలోలాగా పాన్ కార్డ్ కోసం రోజుల…

10వ తరగతి / ఇంటర్ పరీక్షలు పై మంత్రి గారి తాజా ప్రెస్ మీట్ (22.04.2021) వివరాలు

 10పరీక్షల రద్దు ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల రద్దుపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ…

TS:ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ల స్థానంలోPSHM లు

హెడ్మాస్టర్ల స్థానంలో పీఎస్ హెచ్ఎంలుసీఎం హామీ మేరకు విద్యాశాఖ ఫైలు .హైదరాబాద్: TS రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం) పోస్టులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టే లేదు. మహిళా అక్షరాస్యత తక్కువగా…

కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ ఎగ్జామ్స్ ఇవే

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో గతేడాది లాగానే ఈసారి కూడా పరీక్షలు రద్దవుతున్నాయి లేదా వాయిదా పడుతున్నాయి. ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ పరీక్షల వివరాలు తెలుసుకోండి.1. CBSE Board Exams: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో సీబీఎస్ఈ 10వ…

దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్

 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌ తో భయపెడుతున్న కరోనా వైరస్..తాజాగా ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌…