కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా

 కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని బుధవారం ఆయన వెల్లడించా రు. ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా వైద్య పరీక్షలు చేయించు కోవాలని కోరారు.…

విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలి

 రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో సీపీఎంఅమరావతి, ఆంధ్రప్రభః రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలని, పది, ఇంటర్తో సహా అన్ని పరీక్షల ను వెంటనే వాయిదా వేయాలని, పరిస్థితి అదుపు లోకి వచ్చాక పరీక్షల నిర్వహణపై నిర్ణయం…

టెన్త్ ఇంటర్ పరీక్షల పై ఈ రోజే కీలక నిర్ణయం

 అమరావతి: సెకండ్‌ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఇటు వైరస్‌బారిన పడుతున్నవారితో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ రోజే మంత్రివర్గ ఉససంఘం భేటీ కానుంది. మంత్రి…

CHECK YOUR MASTER DATA DETAILS IN FINANCE PORTAL

DDO LOGIN తెలియకున్నా మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.ఈ కింద LINK ను COPY చేసి  LINK చివర్లో xyz ను Remove చేసి మీ DDO CODE ను TYPE చేసి DDO CODE తో ఉన్న LINK ను Browser…

PM MODI SPEACH HIGHLIGHTS: లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి

 లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ప్రధాని మోదీ పిలుపు. I urge the States to consider lockdowns only as the last option and focus creating on micro containment zones: PM Modi LOCKDOWN అనేది…

కరోనాను ఇలా అదుపు చేయొచ్చు-WHO

 కోవిడ్ 19పై పోరాటంలో ఎవ్వ‌రి ప్ర‌య‌త్నాలు వాలు చేస్తూనే ఉన్నారు.. ఆదిలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌లే అంతూ ఫాలో అవుతూ వ‌చ్చారు.. భౌతిక దూరం, శానిటైజ‌ర్, మాస్క్ ఇలా.. క్ర‌మంగా ఆంక్ష‌లు పెరుగుతూ వ‌చ్చాయి.. అయితే, తొలి ద‌శ ముగిసి..…

LIC Paytm: LIC డిజిటల్‌ చెల్లింపుల కోసం PAYTM తో ఒప్పందం

 LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం.కరోనా విజృంభణతో అంతా డిజిటల్‌ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్‌ సర్వీసులను అందిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ప్రభుత్వ…

AP లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి – పవన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది.  అయితే, పదో తరగతి క్లాసులు…