8న మొబైల్స్‌ కొనుగోలుపై 10% రాయితీ

 8న మొబైల్స్‌ కొనుగోలుపై 10% రాయితీ అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా వైద్య పరీక్షలు  మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు సెలవులు  ‘దిశ’పై అవగాహనకు విస్తృతంగా ప్రచారం  అంగన్‌వాడీ భవనాల నిర్మాణం సత్వరం పూర్తి  విద్యార్థులకు ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీలు: సీఎం రోజుకు ఒక…

ఉపాధ్యాయుడి వింత దండన

 స్కూల్ కు లేట్ గా వస్తున్నారని విద్యార్థులతో డక్ వాక్ • ప్రశ్నిస్తే డ్రిల్ లో భాగమని బుకాయింపు •చర్యలు తీసుకుంటామన్న కమిషనర్. గుడివాడ, మార్చి 1 స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్ పీఈటీ మడకా ప్రసాద్ వ్యవహారశైలి వివాదా స్పదంగా…

payable of differed salaries with 6% of interest – Court Order

 గత మార్చి, ఏప్రిల్ నెలలలో వాయిదా వేసి ఈ మధ్యన చెల్లించబడిన వేతనాలు పెన్షన్ల పై 6% ఇంటరెస్ట్ నగదును మార్చి 8, 2021 లోగా చెల్లించాలని గౌరవ సుప్రీం కోర్టు ఉత్తర్వులు.We accordingly order and direct that in…

TET, DSC, TRANSFERS భర్తీ

వరుసగా నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు.. ఆమోదం లభించగానే కార్యాచరణ  అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను…

ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి సుంచి కోడింగ్ శిక్షణ

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు నురేష్శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్టుడే: పరిశోధన లకు పెద్దపీట వేయడమే కాకుండా ప్రభుత్వ బడుల్లో కోడింగ్ పై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించి నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఐఐటీ ఆవర…

Teachers’ E-Hazaru app

 ప్రతి ఉపాద్యాయుడు ఇ-హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది న్యూ వెర్షన్ లో ఉన్న టీచర్స్ బయోమెట్రిక్ SE EHAZAR app. దీని ద్వారా మాత్రమే టీచర్స్ బయోమెట్రిక్  నమోదు చేయవలెను. ఈ యాప్ ప్లే స్టోర్ లో ఇప్పుడు available…

సచివాలయాల్లో రోజూ ‘స్పందన’

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతమధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల జేసీలకు ప్రభుత్వం ఆదేశం    ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్‌ వలంటీర్లందరికీ గుర్తింపు కార్డులు.. నవరత్నాల…

MONDAY నుంచి ప్రయివేట్ ఆస్పత్రుల్లో COVID టీకా.. ధర ఎంతంటే?

 దేశంలో టీకా పంపిణీ శరవేగంగా సాగుతోంది. తొలి దశలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాను అందజేయగా.. మూడో దశలో సాధారణ ప్రజానీకానికి ఇవ్వనున్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్.ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైరస్ టీకా.రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా…