AP కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కింద వారికి అందుబాటు ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం కోసం, ప్రైవేటు లే…

Loss of lakh crores with a single tweet ..! Elon Musk

 ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!  ఒక్క క్షణం చాలు జీవితం తలక్రిందులు కావడనికి. ప్రధానంగా ఈ మాట స్టాక్ మార్కెట్ లలో ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ఎలాన్ మస్క్ చేసిన కొన్ని ట్విట్ల కారణంగా స్టాక్ మార్కెట్ ద్వారా లక్షల…

ప్రధానోపాధ్యాయుల కర దీపిక (Headmaster’s Hand Book)

 ఉపాధ్యాయ మిత్రులారా !నేటి విద్యా విధానం శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన వచ్చిన మార్పుల ద్వారా నూతన ఒరణ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఇదే క్రమంలో సంపూర్ణమైన విధి నిర్వహణ కోసం ప్రధానోపాధ్యా దీపికను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మీ ముందుకు…

మార్చి 10న సెలవు. కలెక్టర్లకు ఏపీ SEC ఆదేశం

వచ్చే నెల 10న మునిసిపల్ ఎన్నికలు ఆరోజున సెలవు ప్రకటించాలని ఆదేశించిన నిమ్మగడ్డ 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి.…

Carona సెకండ్‌ వేవ్‌ భయం!

వారం రోజుల్లో 87 వేల కేసులు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్న ఆరోగ్య నిపుణులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం…

Indian Navy Notification- పదో తరగతి, ఐటీఐ చదివిన యువకులకు సువర్ణావకాశం

పదోతరగతి, ఐటీఐతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా..! అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే.. అస్సలు మిస్ కాకండి.. Indian Navy Notification: పదో తరగతి, ఐటీఐ చదివిన యువకులకు సువర్ణావకాశం. ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ విద్యార్హతతో Indian Navy…

నేడు( 22.02.2021) ఏపీ సెట్‌ ఫలితాలు

అమరావతి/ఏయూ క్యాంపస్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో ప్రాధాన్యం కల్పించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2020 ఫలితాలను సోమవారం విడుదల చేస్తున్నట్టు ఏపీ సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు,…

టీచర్లకు మద్యం దుకాణాల్లో విధులా?..మ్మెల్సీ అభ్యర్థిగా గాదె పేరు ప్రకటన..పవన్‌ కల్యాణ్

 వారి ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగలిపింది: పవన్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె పేరు ప్రకటన అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు లోకజ్ఞానాన్ని, మంచి నడవడికను నేర్పించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం…