Sanction of Spl Casual leave for poling staff

 GOVERNMENT OF ANDHRA  PRADESHOFFICE OF THE COMMISSIONER,  PANCHAYAT RAJ  & RURAL DEVELOPMENT PVS ICON  BUILDING,  TADEPALLI,  GUNTUR DISTRICTMemo  No.  1353660  ICPR/Elections/2021   Date:20-02-2021Sub:-   Elections  -Ordinary    Elections  to  Gram  Panchayats  - …

సాంకేతీకరణతోనే మాతృభాషల పరిరక్షణ

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచంలోని అత్యధిక భాషలు మాతృభాషా దినాన్ని ఉత్సవంలా కాకుండా మాతృభాషా ‘దినాలు’గా జరుపుకునే దుస్థితి దాపురించింది. మాతృభాషలు బతకాలంటే విద్యా, పరిపాలనా మాధ్యమాలుగా కొనసాగడం మొదటి మార్గం. రెండవది, ముఖ్యమైనది డిజిటల్ మార్గం. ఈ డిజిటల్ యుగంలో…

Income Tax Clarifications on House Loan

 డి.డి.ఓ లు తరచు అడుగుచున్న ప్రశ్నలు హౌసింగ్ లోన్ విషయంలో తరచు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 24 మాత్రమే కాకుండా ఇంకా వేరు సెక్షన్లలో ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది అని. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సంబంధించిన సెక్షన్ల…

బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తున్నారా? ఇది గుర్తుంచుకోండి

బిట్‌కాయిన్‌తో పాటు ఏదేని క్రిప్టోకరెన్సీపై ఆర్జించే లాభాలు, ట్రేడింగ్ పైన ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. బిట్‌కాయిన్స్‌ను ఆర్థిక సేవల కింద వర్గీకరించి, వీటిపై 18 శాతం జీఎస్టీ విధించవచ్చునని, బిట్‌కాయిన్ ద్వారా ఆర్జించే లాభాలపై వ్యక్తిగత…

పది’కి ఈ సారి 7 పరీక్షలే – టెన్త్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల

 ♦సామాన్య శాస్త్రానికే 2 పేపర్లు♦అధికారిక ఉత్తర్వులు జారీఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఏడు పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు. ఏటా 11 పేపర్లతో నిర్వహించే పరీక్షలను ఈ సారి కొవిడ్‌-19 నేపథ్యంలో ఏడింటికి పరిమితం చేశారు. ప్రతి పరీక్షకు రెండున్నర…

విట్ లో మెరిట్ స్కాలర్షిప్స్

 విట్-ఎపి విశ్వవిద్యాలయంలో నాన్ ఇంజినీరింగు డిగ్రీ కోర్సుల్లో చేరే అభ్యర్థులు స్కాలర్షిప్కు దరఖాస్తులు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాథన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జివి మెరిట్ స్కాలర్షిప్, రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ ను అందిస్తున్నట్లు…

సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్

 మార్చి 30లోపు అందించాలిప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్.ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించాలని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. మార్చి 30లోపు ఆయా శాఖల సిబ్బందికి సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలని…