ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు 4 రోజుల్లో పరిష్కారం – మహిళా ఉద్యోగులకు 5 ప్రత్యేక CLs

 పీఆర్సీ నివేదిక త్వరలో బయటపెడతాం ..ఏప్రిల్ లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగ సంఘాల భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహిళా ఉద్యోగులకు శుభవార్త 5 ప్రత్యేక సీఎల్ లకు ప్రభుత్వం అంగీకారం మార్చి 8 లోపు ఉత్తర్వులు* ఆంధ్రప్రదేశ్…

అమ్మఒడి పథకంపై పిల్‌ మూసివేత

సాక్షి, అమరావతి: కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు…

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో నెలనెలా 30 శాతం కట్

తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో30% Pay కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరిషత్…

How To Invest In Bitcoin In India 2021

 భారతదేశంలో బిట్‌కాయిన్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి 2021 బిట్‌కాయిన్ అంటే ఏమిటి?బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ, ఇది జనవరి 2009 లో సృష్టించబడింది. It follows the ideas set out in a whitepaper by the mysterious and pseudonymous…

ఆ 6 శాతం వడ్డీ వద్దనకండి సార్లూ

కోర్టులు వరమిచ్చినా ఉద్యోగ నేతలు కరుణించేనా?Andhra Pradesh  లో ఉద్యోగులు ఇప్పడు ప్రభుత్వం ఏం చేస్తుంది? తమకు రావాల్సినవి ఎప్పుడు ఇస్తుంది? అనే అంశాలపై ఆలోచించడంతో పాటు కొందరు ఉద్యోగ సంఘాల పెద్దలు, నేతలు ఏ విషయంలో ఏం అంటారో, ప్రభుత్వానికి…