పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక ప్రారంభం

 జడ్పీహెచ్‌ పాఠశాలలో జగనన్న విద్యా కానుక ప్రారంభం యూనిఫామ్‌ల కుట్టుకూలి తల్లుల అకౌంట్‌లోకి జగనన్న విద్యాకానుక కోసం రూ. 650 కోట్లు ఖర్చు సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడు…

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.. డైలీ 10 జీబీ డేటా.. ఇందులో నిజమెంత?

Online క్లాసుల కోసం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతి విద్యార్థికి 10 GB డేటాను అందిస్తున్నారని ఓ సందేశం Whatsapp లో వైరల్‌గా మారింది.కరోనా ప్రభావంతో దాదాపు 8 నెలలుగా స్కూళ్లు,…

Noble Prize 2020 winners: కృష్ణబిలం, పాలపుంతలపై పరిశోధనలకు ముగ్గురికి నోబెల్‌.

స్టాక్‌హౌం : కృష్ణబిలంపై పరిశోధనలకు గానూ ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ లభించింది. ఈ సువిశాల విశ్వంలో అత్యంత అరుదైన అంశాల్లో ఒకటైన కృష్ణబిలంపై చేసిన పరిశోధనలకు బ్రిటన్‌కు చెందిన రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీకి చెందిన రీన్‌హార్డ్‌…

ఉద్యోగులకు వడ్డీ ఇవ్వాలా?!

ఉద్యోగులకు వడ్డీపై సుప్రీంకు ఆర్థిక శాఖ? నామోషీగా భావిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ11లోగా బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకు వెళ్లే యోచనఅమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు ఆర్థికశాఖ సుముఖంగా లేదు.…