ఈ బ్యాటరీని ఒకసారి రీచార్జ్ చేస్తే… 28వేల సంవత్సరాలు పనిచేస్తుందట.

 మాములుగా బ్యాటరీని ఒకేసారి రీఛార్జ్ చేస్తే నాలుగు నుంచి 8 గంటలు లేదంటే రోజు లేదా రెండు రోజులు వస్తుంది.  అదే మోటార్ వెహికిల్ బ్యాటరీ అయితే ఛార్జ్ చేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం వస్తుంది.  కానీ, ఈ బ్యాటరీని…

SCHOOL GIS

This is very useful to Teachers to know their school location view -  satellite view.    INDIA లోని అన్ని STATES , జిల్లాల యెక్క పాఠశాలల లొకేషన్ (ఏ ప్రాంతం లో ఉంది )…

FACEBOOK మేనేజింగ్‍ డైరెక్టర్‍ అజిత్‍ మోహన్‍కు కు సమన్లు

 FACEBOOK  ఇండియా వైస్‍ ప్రెసిడెంట్‍, మేనేజింగ్‍ డైరెక్టర్‍ అజిత్‍ మోహన్‍కు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. శాంతి, సామర్యం అంశంపై ఎమ్మెల్యే రాఘవ్‍ చదా నేతృత్వంలోని అసెంబ్లీ కమిటీ…

రూపు మారిన విద్యావ్యవస్థ..కరోనా తెస్తున్న పెను మార్పులు

కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది విద్యార్థుల్లో తొమ్మిదిమంది విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతిన్నదని యునెస్కో ప్రకటించింది. విద్యాసంస్థలు మూతపడటంవల్ల అంతర్జాతీయంగా 154 కోట్లమంది చదువు అటకెక్కింది. భారత్‌లో బాధిత విద్యార్థుల సంఖ్య 32 కోట్లకుపైనే. వైరస్‌వల్ల అర్ధాంతరంగా చదువు నిలిపేయవలసి వచ్చిన…

SONU SOODH SCHOLARSHIPS

 లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు నటుడు సోనూ సూద్. ఎంతో మంది వలస కార్మికులను ఇళ్లకు చేర్చాడు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరో పెద్ద…

YSR Bhima Scheme

 YSR BHIMA ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే: 18-50 సం౹౹ ౼ ₹5,00,000/- 51-70 సం౹౹ ౼ ₹3,00,000/- సహజ మరణం: 18-50 సం౹౹ ౼ ₹2,00,000/- ఎంపిక: వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా. రైస్ కార్డు కలిగి ఉండలి (రైస్ కార్డుకు…

నవోదయ విద్యాలయాల్లో 166 టీచర్‌ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు

 నవోదయ విద్యాలయాల్లో 166 టీచర్‌ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..! NVS ‌.. హైద‌రాబాద్ రీజియ‌న్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. న‌వోద‌య విద్యాల‌య స‌మితి (NVS) హైద‌రాబాద్ రీజియ‌న్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న166 టీచింగ్ పోస్టుల…

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లు…తెలుగు రాష్ట్రాల్లో నడిచే ట్రైన్స్

1. లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12…