సాహో.. బాబాసాహెబ్‌ అంబేడ్కర్

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన అంబేడ్కర్‌కు నగరంలో 125 అడుగుల విగ్రహం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆయన 125వ జయంతిని…

విద్యాలయాల్లో అణువణువునా పరిశుభ్రత

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది. తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత…

అక్షరాలా నిర్లక్ష్యం!

అనేక రంగాల్లో ముందున్నా అక్షరాస్యతలో అట్టడుగున ఏపీఎక్కడుంది లోపం? ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచీ అంతే!వరుస ప్రభుత్వాల వైఫల్యం పార్టీల అజెండాలో చదువు లేనే లేదుబిహార్‌లోనూ రాజకీయ అజెండాగా ‘చదువు’ సంక్షేమం, వ్యక్తిగత లబ్ధిపైనే మన దృష్టిబడిలో చేరిన తర్వాతే ప్రోత్సాహకాలు…

భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్‌గా పిలవబడుతుందా..?

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రైవేట్ పరం కాబోతోందని దీన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కొనుగోలు చేస్తున్నారంటూ…

నీతి ఆయోగ్ (NITI AAYOG)

 ప్రణాళికా సంఘం పేరు ఇక నీతి ఆయోగ్ న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో చెప్పిన విషయం…

మూడో సారి …. ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్‌..!

కరోనా‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌…

డిస్‌లైక్స్‌ టు డైవర్షన్స్‌ ..! – తెలకపల్లి రవి

కరోనావ్యాప్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకిన భారత దేశ పరిస్థితిపై అంతా ఆందోళన చెందుతుంటే ప్రజల దృష్టి మళ్లించడమెలాగని మోడీ ప్రభుత్వం ఆరాటపడుతున్నది. తొలిదశలో చాలా ఆర్భాటంగా వీడియో కాన్ఫరెన్సులు, చప్పట్లు దీపాలు వెలిగించడానికి  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ సరైన…