భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భారత్‌లో రోజుకు 60 నుంచి 70వేల పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నా.. రోజుకు వెయ్యి…

చైనాలో గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రజలకు కరోనా వాక్సిన్

 కరోనా వైరస్ పుట్టిన చైనాలో కొన్ని నెలల ముందే వాక్సిన్ కనుగొనబడిందంటూ అక్కడి మీడియా ప్రచురించింది. దీని వల్లనే అక్కడ కరోనా కేసులు మరియు మరణాలు ఆగిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ రూపొందించిన వ్యాక్సిన్ జూన్ లోనే ప్రభుత్వ…

ఇక మారటోరియం లేదు…

కరోనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టడంతో ప్రజల ఇబ్బందులను, ముఖ్యంగా వేతన జీవుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపుపై మారటోరియం విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)... అయితే, కరోనా కట్టడి కాకపోవడం.. ఉద్యోగ, ఉపాధి…

Provisions relating to pre-mature retirement in the Fundamental Rules and CCS (Pension) Rules, 1972

 కేంద్రప్రభుత్వం 1972 CCS నిబంధనలు మార్చుతూ కేంద్రప్రభుత్వం  ఉధ్యోగి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి లేదా 50/55 సంవత్సరాల  సర్వీస్  ఏది ముందు పూర్తయితే వారు కంపల్సరీ గా పదవీవిరమణ  చేయాలని ఉత్తర్వులు  జారీ చేశారు.No.25013/03/2019-Estt.A-IV Government of India Ministry of…

మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్, స్కూళ్లు మూసివేతే.. అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ విడుదల

కేంద్రం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని…