TS: 158 రోజుల తర్వాత తెరుచుకున్న బడులు.. హాజరుకాని పిల్లలు.. టీచర్లు మాత్రమే విధులకు

అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు బడులు తెరుచుకున్నాయి. దాదాపు 158 రోజుల తర్వాత టీచర్లు విధులకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు గురువారం ఉపాధ్యాయులు విధులకు హాజరవడంతో పునఃప్రారంభమయ్యాయి. కేంద్రం ఆదేశించే వరకు విద్యార్థుల హాజరుకు…

ప్రాథమిక విద్యలో తొలిసారిగా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్య పుస్తకాలు

👉పేజీకి అటూ ఇటూ ఇంగ్లిష్, తెలుగులో ముద్రణ*👉తెలుగు నుంచి ఇంగ్లిష్ మాధ్యమానికి మార్పుసరళంగా జరిగేందుకు ప్రభుత్వం చర్యలు👉*సెమిస్టర్ విధానం ప్రాథమిక విద్యలో ఇదే మొదటిసారి👉*తెలుగు, ఇంగ్లిష్, గణితంలో 1-8వ తరగతి వరకు మార్పులు👉*ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు తొలిసారిగా వర్క్ బుక్స్*🔷️అమరావతి: విద్యారంగంలో…

లోక్డౌన్ కాలం మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారా

 లాక్‌డౌన్ నేపథ్యంలో ఆరుమాసాల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో... మార్చి నెల నుంచి ఆగస్టు మాసం…

అన్నీ తెరుస్తున్నారు…స్కూళ్లు ఎప్పుడు?

 దేశ విదేశాల్లో వర్సిటీలు, విద్యాసంస్థలు ఇప్పటికే తెరుచుకున్నాయి లాక్ డౌన్‌ 4.0 వచ్చేస్తోంది మాల్స్‌ నుంచి మెట్రో దాకా సడలింపులు ఇచ్చేస్తున్నారు విద్యా సంస్థలపై మాత్రం కేంద్రం జాప్యం చేస్తోంది ఇలాగైతే 15 నెలలు చదువుకు దూరం చదువుపై శ్రద్ధ తగ్గే…

KNOW YOUR CFMS LINKED MOBILE NUMBER

E-SR  లాగిన్ కి CFMS  తో లింక్ అయిన MOBILE NUMBER  కొంత మంది వారు ఏ మొబైల్ లింక్ చేసుకున్నారో తెలియక లాగిన్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీ ట్రెజరీ ఐడి తో మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి కి లింక్…

ఈ రోజు ( 25.08.2020) E-SR లో వచ్చిన మార్పులు

 ఈ రోజు E-SR లో వచ్చిన మార్పులు చాలా అంశాలు తొలగించారు.✍️PART 1లో తొలగించినవి 1) photo upload detalis2) Account details✍️PART 2 పేరు certificate details  ...పేరును నామినేషన్ డిటేయిల్స్ గా మార్పు.✍️PART -6 leave travel concession details (LTC)…

జాతీయ విద్యావిధానంపై సలహాలివ్వండి – Suggestions on NEP 2020

జాతీయ విద్యావిధానం-2020 పై కేంద్ర విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న జాతీయ విద్యా విధానం మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో…

September 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

  ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సెప్టెంబరు 1 నుంచి విధిగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని గ్రామ/వార్డు సచివాలయం శాఖ ఆదేశించింది. దీని ఆధారంగానే వేతనాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు బయోమెట్రిక్‌ హాజరుతో వేతనాల…