జెడ్‌పి పాఠశాలలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

 గాంధీ విగ్రహానికి మాస్క్‌, కలాం విగ్రహాలకు అనుచిత రంగులు-విప్పర్లరెడ్డిపాలెం జెడ్‌పి పాఠశాలలో దుండగుల దుశ్చర్యనరసరావుపేట (గుంటూరు జిల్లా) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి…

Service regularisation of Teachers in WG Dt. – Information

RC No: SPL/A3 Dated: 14-08-2020. West Godavari. ఎవరి సర్వీస్ అయితే రెగ్యులరైజ్ చేయబడలేదో మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ జరగలేదో అటువంటి ఉపాధ్యాయుల కొరకై ఈ నెల 17వ తేదీ నుంచి డీఈవో ప.గో వారి కార్యాలయము, ఏలూరు నందు…

ఆంధ్రజ్యోతి MD V.రాధాకృష్ణకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వాస్తవ దూరంగా వార్తలు ప్రచురించారంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్‌కు రాష్ట్ర హైకోర్టులో స్టేట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం జడ్జిల ఫోన్లను ట్యాప్‌ చేయిస్తోందంటూ ‘న్యాయ దేవతపై నిఘా?’…

Jio Offers 5 Months of Free Data

Jio Offers 5 Months of Free Data, Calls With JioFi For Independence Day రిలయన్స్ జియో ఐదు నెలల ఉచిత 4 జి డేటా మరియు కాంప్లిమెంటరీ జియో-టు-జియో ఫోన్ కాల్‌లను తన జియోఫై 4 జి…

బ్రేకింగ్: ఎస్.పి. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో…

BANK LOAN తీసుకున్న వారికి శుభవార్త

 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి శుభవార్త. పలు బ్యాంకులు కీలక వడ్డీ రేట్లును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం కాస్త తగ్గనుంది. ఏకంగా మూడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడంతో ఆ బ్యాంకు…

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు:నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభించిన ప్రధాని74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా : ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను…

WHO కీలక ప్రకటన… వీటి ద్వారా కరోనా సోకదు

 కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.…