ఎన్95 మాస్కులపై కేంద్రం హెచ్చరికలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం…

APTF 1938 REPRESENTATION TO GOVT. ON COVID-19 SPL CLs

APTF-1938, KURNOOL: పాజిటివ్ కేసు వస్తే 30 Spl.CL మంజూరు చేయాలని & చనిపోతే ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని గౌ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ప్రాతినిధ్యం. 

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ( 2020-21) నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఒకటో తరగతి దరఖాస్తుల స్వీకరణ.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు  ప్రధానాంశాలు: ఒకటో తరగతి వాళ్లకు జులై 20- ఆగస్టు 7 వరకు రెండు ఆపై తరగతులకు జులై 25…

ఏపీ లో కరోనా టెర్రర్: 24 గంటల్లో 54 మరణాలు.. ఆ ఒక్క జిల్లాలో వెయ్యికి పైగా కేసులు..

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,086 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 342, చిత్తూరులో 116, గుంటూరులో 596, కడపలో 152, కృష్ణా జిల్లాలో 129, నెల్లూరులో 100, ప్రకాశంలో 221, శ్రీకాకుళంలో 261, విశాఖపట్నంలో 102,…

COFFEE తాగితే షుగర్ రాదా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఇంతకీ శుభవార్త ఏంటంటే...కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ స్టడీ చెబుతోంది. ఇండియన్ అమెరికన్ రీసెర్చర్ స్టడీ ప్రకారం నాలుగు సంవత్సరాల డ్యూరేషన్లో ఒక కప్పు కంటే ఎక్కువ…