AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ప్రభుత్వ మెడిసిన్ నేరుగా ఇంటికే

AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ప్రభుత్వ మెడిసిన్ నేరుగా ఇంటికే

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసుపత్రుల రూపురేఖలు మార్చడమే కాకుండా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 25 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.…