జగనన్న మరో పథకం.. రూ.50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం..

జగనన్న మరో పథకం.. రూ.50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 20 (బుధవారం) కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీ కేబినెట్‌ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు…