బంగాళాఖాతంలో మరో తుపాను.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రభావం..

బంగాళాఖాతంలో మరో తుపాను.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రభావం..

దేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాలను తాకిన Midhili తుపాను తర్వాత బంగాళాఖాతంలో మరో Cyclone ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది 2023 లో నాలుగో తుఫాను.Cyclone వాతావరణం భారత్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌లను తాకే అవకాశం ఉందని…