షుగర్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదా? తింటే ఏం జరుగుతుంది!!

షుగర్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదా? తింటే ఏం జరుగుతుంది!!

ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే భారత్‌లో మధుమేహం ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి కూడా మధుమేహం…