మహిళలకు భారీ శుభవార్త..వాటి కొనుగోలుపై 80 % సబ్బీడీ ఇస్తున్న ప్రభుత్వం..

మహిళలకు భారీ శుభవార్త..వాటి కొనుగోలుపై 80 % సబ్బీడీ ఇస్తున్న ప్రభుత్వం..

మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పారు. వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని, తద్వారా అనేక విభాగాల్లో నాయకత్వ స్థాయికి చేరుకున్నామన్నారు.అయితే వ్యవసాయంలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు…