ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో రూ. 5,600 కోట్లు విడుదల!

ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో రూ. 5,600 కోట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.గత కొంత కాలంగా పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం వారిని కలిశారు. IR, pending DA, surrender leaves, లు, పదవీ…
నెలకు రూ. 1.51 వేల జీతం తో ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. అర్హతలు ఇవే..

నెలకు రూ. 1.51 వేల జీతం తో ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. అర్హతలు ఇవే..

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి ఇటీవల ఆరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ…
AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

రాష్ట్ర ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కీలక శాఖలోని ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం పలు…
4 K Smart TV: ఇంట్లోనే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ 4K TV లతోనే సాధ్యం.. స్టన్నింగ్‌ ఫీచర్లు..

4 K Smart TV: ఇంట్లోనే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ 4K TV లతోనే సాధ్యం.. స్టన్నింగ్‌ ఫీచర్లు..

గృహ వినోద రంగంలో, సగటు వినియోగదారుడు సరైన టీవీ కోసం చూస్తున్నారు. పనితీరు, ఫీచర్లు మరియు అందుబాటు ధరల పరంగా ప్రజలు మంచి టీవీని ఎంచుకోవాలని కోరుకుంటారు.ఇటీవలి కాలంలో పెరిగిన సాంకేతికత అభివృద్ధితో 4K టీవీలు బాగా ప్రాచుర్యం పొందాయి, వీక్షకులకు…
AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. అక్కడి పరిస్థితి ఏమిటి ?

AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. అక్కడి పరిస్థితి ఏమిటి ?

ఎంపీగా రోజా పోటీ..? ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు (ఏపీ 2024 ఎన్నికలు) సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..! ఎప్పుడు ప్రకటన వస్తుందోనన్న టెన్షన్ లో సిట్టింగ్ జనాలు గడుపుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని…