ఏపీ లో 18 నుంచి వొంటి పూట బడులు. అధికారిక ఉత్తర్వులు విడుదల..

ఏపీ లో 18 నుంచి వొంటి పూట బడులు. అధికారిక ఉత్తర్వులు విడుదల..

రాష్ట్రంలో విపరీతమైన వేడిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మార్చి 18 నుంచి పాఠశాలలకు వొంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఏటా నిర్వహిస్తున్నట్లే ఈసారి కూడా మార్చి…