AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

రాష్ట్ర ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కీలక శాఖలోని ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం పలు…